అరసవల్లి టు అమరావతి పాదయాత్ర కు నవతరంపార్టీ మద్దతు
అరసవల్లి వరకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర కు నవతరంపార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. చిలకలూరిపేట నవతరంపార్టీ కార్యాలయంలో ఈమేరకు ఆయన ప్రకటన మీడియాకు విడుదల చేసారు....