36.2 C
Hyderabad
April 25, 2024 21: 56 PM

Tag : Neelam Sahani IAS

Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎవరు?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆదిత్యానాథ్ దాస్ సెప్టెంబ‌ర్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆదిత్యానాధ్...
Slider ముఖ్యంశాలు

నీలం సాహ్నీపై సీరియస్ అయిన రాష్ట్ర హైకోర్టు

Satyam NEWS
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలియకపోతే ఎలా? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరిగా పని చేసిన నీలం సాహ్నీ ఆ తర్వాత...
Slider ప్రత్యేకం

జగన్ సలహాదారు ఇప్పుడు ఇక ఎన్నికల కమిషనర్

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారు పదవిలో ఉన్న నీలం సాహ్నీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ ఈ నెల...
Slider ముఖ్యంశాలు

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో...
Slider ప్రత్యేకం

మనోవేదనకు గురి అవుతున్న చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని

Satyam NEWS
కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పని. ఇటు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
Slider ముఖ్యంశాలు

సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలల పొడిగింపు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశం శుక్రవారం ఉత్తర్వులు జారీ...
Slider ముఖ్యంశాలు

సీఎస్ నీలంసాహ్ని పదవీకాలం పొడిగించండి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. ఆమె...
Slider ముఖ్యంశాలు

కోర్టు మెట్లు ఎక్కిన ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Satyam NEWS
కోర్టు ధిక్కార నేరం కేసులో ఏపి హైకోర్టుకు నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ హాజరయ్యారు. ఆమెతో బాటు పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, పంచాయతీ రాజ్ కమీషనర్...
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌ అధికారులను  బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌, చక్కెర పరిశ్రమ  కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్‌ దండేను సాధారణ పరిపాలన శాఖ...
Slider ఆంధ్రప్రదేశ్

అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం

Satyam NEWS
రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు ఏపిలో ప్రత్యేక కాల్ సెంటర్ ను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్ లైన్‌ కాల్‌సెంటర్‌ని ఆయన ప్రారంభించారు....