నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ త్వరలో భారత్లో పర్యటిస్తానని వెల్లడించారు. 68 ఏళ్ల CPN-మావోయిస్ట్ సెంటర్ నాయకుడు డిసెంబర్ 26న మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు....
నేపాల్ రాజకీయాలు ఆదివారం నాటకీయ మలుపు తిరిగాయి. ప్రధాన మంత్రి మరియు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, CPN-మావోయిస్ట్ సెంటర్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ ప్రధానమంత్రి పదవిపై ఏకీభవించకపోవటంతో...
తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నదని నేపాల్ ప్రధాని కె పి శర్మ ఓలి తీవ్రంగా ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థులకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తున్నదని ఆయన అన్నారు....