27.7 C
Hyderabad
April 24, 2024 08: 53 AM

Tag : New Agriculture Bill

Slider పశ్చిమగోదావరి

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Satyam NEWS
రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త...
Slider సంపాదకీయం

KCR U Turn: నూతన వ్యవసాయ చట్టానికి కొత్త ఊతం

Satyam NEWS
రైతుల వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుని, వారు ఏ పంట వేయాలో కూడా నిర్దేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సాగు వ్యవహారాల నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆయన ఎందుకు ఉప సంహరించుకున్నారో తెలియదు...
Slider కవి ప్రపంచం

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS
ఆరుగాలం అహర్నిశలు  శ్రమిస్తూ స్వేదమును జీవ రసాయనంగా మార్చి పల్లెసీమకు పచ్చదనాల లేపనమద్ది దేశాన్ని అన్నపూర్ణగా మలిచే అన్నదాతలు జగతి ప్రగతి పథానికి భాగ్య విధాతలు చీకటి పొద్దుల్లో వెలుగులీను సూర్యులై మట్టి పరిమళాల...
Slider నల్గొండ

కార్పోరేట్ సంస్థల కోసమే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు

Satyam NEWS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్సు లు తెచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నాడు నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల లోని...
Slider గుంటూరు

వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతుల్ని కాపాడాలి

Satyam NEWS
రైతులకు మేలు చేయని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్...
Slider నల్గొండ

నూతన చట్టంతో తాకట్టులోకి దేశ వ్యవసాయ రంగం

Satyam NEWS
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దాని ,అంబానీ రిలయన్స్ సంస్థలకు మన దేశ పంట ఉత్పత్తులను అప్పగిస్తూ కొత్తగా తీసుకువచ్చిన మూడు చట్టా లు దేశ వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి రైతులుకూలీలుగా...
Slider ఆదిలాబాద్

అన్నదాతల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కొత్త చట్టాలు

Satyam NEWS
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా అయన రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి,  కేంద్ర పధకాల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన...
Slider వరంగల్

ఐదో రోజు కొనసాగుతున్న రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS
ములుగు జిల్లా కేంద్రంలో AIKSCC ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి ఈరోజు దీక్షలో తెలంగాణ...
Slider నిజామాబాద్

రైతులను వ్యాపారులుగా మార్చడానికే వ్యవసాయ చట్టాలు

Satyam NEWS
రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. నెల రోజులుగా రైతు బిల్లులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని, బిల్లులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు....
Slider కరీంనగర్

రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్

Satyam NEWS
దేశ వ్యాప్తంగా రైతులు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ మాత్రం  రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాడని సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ఆరోపించారు....