రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త...