ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే అనే నినాదాన్ని ఇప్పుడు మార్చి రాసుకోవాలి. మరి దీనికి కేసీఆర్ అంగీకరిస్తారో లేదో కానీ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఇక ఈ స్లోగన్ ఉండే అవకాశం...
కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగనున్నాయయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారంలో కొత్త రెవెన్యూ చట్టానికి నాంది పలికిన సీఎం కేసీఆర్కు...
నూతన రెవెన్యూచట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా, ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ నియోజకవర్గంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కనకాపూర్ వద్ద ఈ ర్యాలీని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి...
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవన్యూ చట్టానికి తెలంగాణ సబ్బండ ప్రజలు పబ్బతి పడు తున్నరని తెలంగాణ రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి,గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం...
కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల ముఖంలో ఆనందాన్ని నింపిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు చేసిన మేలు మరచిపోలేనిదని...
కొత్త రెవిన్యూ చట్టం నవ శకానికి నాందీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్త రెవిన్యూ చట్టం బిల్లు నేడు శాసన మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం...
నూతన రెవిన్యూ చట్టం తీసుకురావడం వలన తరతరాల నుండి వెంటాడుతున్న భూసమస్యలకు పరిష్కా రం దొరుకుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల సర్వ సభ్య...
భూముల క్రయ, విక్రయాల్లో అవినీతి నిర్మూలన, పారదర్శక నిర్వహణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా నేడు వరంగల్ లో పర్యటిస్తున్న రాష్ట్ర...
ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం కానుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ...
ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ...