ఎన్నికలకు తెరదించిన హైకోర్టు తీర్పు.. ఎన్ఈసీ నిమ్మగడ్డ
ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ మానసపుత్రిక రాజ్యాంగం, సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమీషన్ రాజ్యాంగ విధి అని అన్నారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల సందిగ్ధతకు...