కిషన్ రెడ్డిని సన్మానించిన నిర్మల్ బీజేపీ నేతలు
ఇటీవల నూతనంగా తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షులుగా నియమితులైన గంగాపురం కిషన్ రెడ్డి నిర్మల్ జిల్లా బిజేపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో పుష్ప గుచ్చాలతో సన్మానించారు. హైదరాబాద్ లోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో...