వాయిదాల మీద వాయిదాల పడుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశం రేపు బెంగళూరులో జరగనున్నది. జూన్ 23న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 18 పార్టీలు హాజరు కావాల్సి...
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమికి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. బీహార్ గ్రాండ్ అలయెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం మంగళవారంనాడు జరిగింది. ఈ సమావేశానికి...
బీహార్లోని కుధాని ఉప ఎన్నికల ఫలితాలు మహాకూటమికి షాకిస్తున్నాయి. ఇక్కడ నితీష్-తేజస్వి యాదవ్ ల ప్రచారం తర్వాత కూడా జేడీయూ అభ్యర్థి మనోజ్ కుమార్ సింగ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థి కేదార్...
ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్లో నేటికీ జంగిల్ రాజ్ కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు...
దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకునే లక్ష్యంతో బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణలో భాజపాకు క్రమంగా పెరుగుతున్న ఆదరణ గ్రహించి బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతూ,...
2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారీ ప్రకటన చేశారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు పాట్నాలో మాట్లాడుతూ కేంద్రంలో...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ గురించి ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుని రాహుల్ గాంధీ తిరస్కరించడంతో...
బీహార్ 8వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్కుమార్ మీడియాతో మాట్లాడారు. 2024లో జీవించినా లేకపోయినా 2014లో మాత్రం మళ్లీ బతకలేమని ప్రధాని నరేంద్ర మోదీ...
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ రాజీనామా తర్వాత బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. పేరు చెప్పకుండానే బీజేపీపై జేడీయూ దాడికి దిగింది. ఇదే సమయంలో ఈ రాజకీయ రచ్చ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా...