నోరులేని జీవాల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు,కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల...