ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కోరారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోది పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయ శంకుస్థాపన...
వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి …వికేంద్రీకరణ ద్వారానే సాధ్యపడుతుందని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. డిప్యూటీ స్పీకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన ఇప్పిలి అప్పన యాదవ్ కు ఉత్తరాంధ్ర యాదవ యువత అధ్యక్షుడి గా బాధ్యతలను అప్పగించారు. తెలుగు యాదవ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కోన గురవయ్య యాదవ్,...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించునున్నారు. వచ్చే నెలలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా అధి్కారులతో సమీక్షా సమావేశం నిర్వహించునున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి...
ఉత్తరాంధ్రలోని విజయనగరంకు చెందిన పాకలపాటి సన్యాసి రాజు (మురళీ) “ఉత్తరాంధ్ర మేలుకొలుపు పేరుతో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నగరంలోని పువ్వాడ సత్యనారాయణ మెమోరియల్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన...