విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక సేవను కూడా అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి జిల్లా మానేపూర్, సీతారాం పల్లిలో ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద వారి ఆధ్వర్యంలో (NSS) ...
ప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుంద జాతీయ సేవ పథకం యన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో పుల్కల్ గ్రామంలో 7 రోజుల శీతాకాల శిబిరాన్ని యన్ ఎస్ ఎస్ పోగ్రామ్ ఆపిసర్ శ్యామ్ సన్ ఆధ్వర్యంలో...