ఒడిశా దుర్వార్త గుండెలు పిండేసే విషాదం!! ఎంత ఘోరం జరిగిపోయింది!! ఈ ఘోరకలిని మాటల్లో వర్ణించలేం! 21 వ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా అభివర్ణించవచ్చు. ఎన్నో వందల ప్రాణాలు పోయాయి, ఎందరో క్షతగాత్రులై పోయారు....
ఏపీకి అనుకుని ఉన్న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై సీఎం...
రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో మూడు దశలుగా పంచాయితీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. రెండో దశ ఎన్నికలు 13 వ తేదీన ఉదయం 6.30 నుంచీ మధ్యాహ్నం ఒంటిగంట...