36.2 C
Hyderabad
April 23, 2024 20: 48 PM

Tag : Old Students Association

Slider హైదరాబాద్

ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ

Satyam NEWS
పేద విద్యార్ధులు చదువుతున్న స్కూల్ ను వారు మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం ఆ పాఠశాల విద్యార్ధులకు తమ వంతు సాయంగా నోట్ బుక్స్ అందిస్తుంటారు. ప్రమోద్, వంశీ కృష్ణ హైదరాబాద్ బండ్లగూడా లోని గాంధీనగర్...
Slider నిజామాబాద్

స్నేహితునికి చేయూతనిచ్చిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS
స్నేహితుని భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలుసుకున్న స్నేహితులు తమ వంతుగా సహాయాన్ని అందజేశారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన కాశ పండరి భార్య జయసుధకు దురదృష్ట వశాత్తు మెదడులో రక్తనాళము...
Slider వరంగల్

దేవరుప్పల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS
జనగామ జిల్లా దేవరుప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976 77 సంవత్సరంలో పదో తరగతి చదివిన వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువుల సమక్షంలో విద్యా కుసుమాలుగా తీర్చిన...
Slider కరీంనగర్

క్లాస్ మెట్స్ అంటే కేవలం చదువుకున్న వరకే కాదు….

Satyam NEWS
క్లాస్ మెట్స్ అంటే కేవలం చదువుకునే వరకే కాదు.. కష్టాల్లో కూడా తోడు ఉంటామని నిరూపించారు ఈ విద్యార్ధులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగ జమున, ఆమె భర్త...
Slider ముఖ్యంశాలు

పాఠాలు చెప్పిన పెద్దసారుకు చిరుచేతుల సాయం

Satyam NEWS
తమకు పాఠాలు  చెప్పిన ఉపాధ్యాయుడి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు  శ్రీ సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలం మల్లంపల్లి...
Slider రంగారెడ్డి

అపూర్వం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

Satyam NEWS
అపూర్వం అద్బుతం ఆనంద దాయకం పూర్వ విద్యార్థుల సమ్మేళనం… చదువులమ్మ ఒడీలో విద్యా బుద్దులు నేర్చి జీవన గమనంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాధించుకున్న ఆలనాటి స్నేహితులు అందరూ ఒక్కటై ఒకచోట కలిసి...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పూర్వ విద్యార్థినుల అపూర్వ కలయిక

Satyam NEWS
వారంతా 21 ఏండ్ల తర్వాత ఒక్క చోట కలిశారు. ఆత్మీయంగా పలకరించుకుని  యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఎన్నేండ్లయ్యిందో కలుసుకొని అంటూ పరస్పర కరచలనాలతో ఆనందం వ్యక్తం చేశారు. వారే వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల...
Slider నిజామాబాద్

లాక్ డౌన్ బాధితులకు సహాయం చేసిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్నవారికి, నిరుపేదలకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన గవర్నమెంట్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఆహారం అందచేశారు. మొత్తం 200 మంది పోలీస్...