పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రకాశం జిల్లా దరిశి మండలం లోని గ్రామాలలో పారిశుధ్య కార్మికులు (క్లాప్ మిత్ర) డిమాండ్ చేశారు. దరిశి MPDO ఆఫీసు వద్ద వారు నిరసన...
ప్రజాశక్తి దినపత్రిలో ఒంగోలు టౌన్ విలేకరిగా పని చేస్తున్న జీ రవికుమార్ కు కళ్ల ఆపరేషన్ కోసం కనిగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ రూ.20 వేలు ఆర్ధిక సాయం చేశారు....