శ్రీ కోదండ రాముని కళ్యాణం లో పాల్గొన్న పర్యాటక శాఖా మంత్రి రోజా
మంత్రి రోజా గారు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఆలయంలో సీతారాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోజా కి వేద పండితులు శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం చేశారు. సీతారాముల కళ్యాణం వద్దకు చేరుకున్న రాష్ట్ర...