ఆధునిక భారత నిర్మాత పీవీ నర్సింహారావుకు ఘన నివాళి
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి ( జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ...