36.2 C
Hyderabad
April 23, 2024 19: 51 PM

Tag : padayatra

Slider పశ్చిమగోదావరి

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికనుగుణంగా రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫరుల్లా డిమాండ్ చేశారు....
Slider ప్రత్యేకం

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!

Satyam NEWS
2024లో ఎన్నికల ఫలితాల్లో టిడిపి లీడింగ్ లో ఉందన్న వార్తలు వెలువడే సమయంలోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో “మహాశక్తితో...
Slider ముఖ్యంశాలు

భట్టి పాదయాత్రపై ఆరా తీసిన రాహుల్

Satyam NEWS
రాహుల్ గాంధీ భట్టి నిర్వహిస్తన్న హత్ సే హత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఆరా తీశారు . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన తిరిగి ఢిల్లీ వెళుతున్న రాహుల్ గాంధీని శంషాబాద్ విమానాశ్రయంలో...
Slider రంగారెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

Bhavani
వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని బొంరాస్‌పేట గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో...
Slider ఖమ్మం

హామీలను వెంటనే పరిష్కరించాలి

Murali Krishna
 ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది.  ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. పాదయాత్రను ప్రారంభించిన అనంతరం సి‌పి‌ఎం  రాష్ట్ర కార్యదర్శివర్గ...
Slider ముఖ్యంశాలు

జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

Murali Krishna
వచ్చే ఏడాది జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన  అధికారికంగా ప్రకటించారు.  మంగళగిరిలో ఈ విషయాన్ని చెప్పిన లోకేశ్,  400 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా  4...
Slider విశాఖపట్నం

పాదయాత్రకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి, పాల్గొంటే తప్పేంటి?

Bhavani
న్యాయ ప్రక్రియ కొరకు నాలుగు రోజులు అరసవల్లి పాదయాత్ర ఆగగానే, మంత్రి బొత్స సత్యనారాయణ పాదయాత్ర రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారం ఆయన...
Slider ఖమ్మం

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2
తెలంగాణ ప్రభుత్వం  ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క...