28.7 C
Hyderabad
April 24, 2024 06: 55 AM

Tag : Paddy Procrurment center

Slider మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు పై అలసత్వం వద్దు

Satyam NEWS
రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అలసత్వం చేయవద్దని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట లో శుక్రవారం రైతులు కొనుగోలు సెంటర్ల నిర్వహణను...
Slider నిజామాబాద్

తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలి

Satyam NEWS
ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న...
Slider కరీంనగర్

తడిసిన ధాన్యం సేకరణకు వీలుగా ఉత్తర్వులు

Satyam NEWS
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ అత్యవసర సమీక్ష రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విదంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నేడు...
Slider కరీంనగర్

ప్రకృతి వైపరీత్యంతో తల్లడిల్లుతున్న రైతులకు అండగా ఉంటాం

Satyam NEWS
యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని...
Slider ఖమ్మం

ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు

Satyam NEWS
రైతులు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి క్లస్టర్ రేజర్ల కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను...
Slider ముఖ్యంశాలు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లోని వేపల సింగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు....
Slider కరీంనగర్

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో నెం1 తెలంగాణ

Satyam NEWS
సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 8 ఏళ్లలో ధాన్యం సేకరణ ద్వారా రాష్ట్ర రైతాంగానికి రూ. 1...
Slider కరీంనగర్

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతేడాది ఇదే సమయం కన్నా దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ...
Slider ఖమ్మం

ధాన్యం కొనుగోలులో ఇబ్బంది రానివ్వం

Murali Krishna
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం...
Slider కరీంనగర్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ

Satyam NEWS
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ధాన్యం...