రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అలసత్వం చేయవద్దని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట లో శుక్రవారం రైతులు కొనుగోలు సెంటర్ల నిర్వహణను...
ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న...
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ అత్యవసర సమీక్ష రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విదంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నేడు...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని...
రైతులు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి క్లస్టర్ రేజర్ల కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను...
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లోని వేపల సింగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు....
సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 8 ఏళ్లలో ధాన్యం సేకరణ ద్వారా రాష్ట్ర రైతాంగానికి రూ. 1...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతేడాది ఇదే సమయం కన్నా దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ...
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం...
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ధాన్యం...