37.2 C
Hyderabad
March 29, 2024 20: 13 PM

Tag : Palanadu

Slider గుంటూరు

సీఎం నరసరావుపేట పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
ఏప్రిల్ 4న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్,...
Slider గుంటూరు

సందడిగా సాగుతున్న పల్నాడు సంబరాలు…

Satyam NEWS
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించిన 6 పళ్ల విభాగంలో పోటీలకు ముఖ్య అతిధులుగా జెడ్పీ చైర్మన్ కత్తెర హేన్రి క్రిస్టినా, గుంటూరు...
Slider గుంటూరు

ఉత్సాహాంగా సాగుతున్న పల్నాటి సంబరాలు

Satyam NEWS
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన   సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు ఆసక్తికరంగా కొనసాగాయి. పొట్టేళ్ల పోటీల ప్రారంభానికి విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజక వర్గ...
Slider గుంటూరు

అట్టహాసంగా ప్రారంభమైన పల్నాటి సంబరాలు..

Satyam NEWS
ఒంగోలు గిత్త పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది రాజసం, పౌరుషం, బలంగా, దృఢంగా.. కండపట్టి ఉండే శరీర సౌష్టవం. పొట్టిగా… గట్టిగా ఉండే కొమ్ములు. ఎత్తైన మూపురం.. వేలాడే గంగడోలు.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా...
Slider గుంటూరు

16 నుంచి పల్నాటి జిల్లా ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న  ఒంగోలు జాతి వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలకు భూమిపూజ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియంలో నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి...
Slider గుంటూరు

పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు

Satyam NEWS
పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటన ను పురస్కరించుకొని ఈరోజు నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్...
Slider గుంటూరు

పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర

Satyam NEWS
పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్రకు నరసరావుపేట రోటరీ క్లబ్ సభ్యులు సంఘీభావం వ్యక్తం చేశారు. నరసరావుపేట ప్రధాన...
Slider గుంటూరు

కారంపూడిలో వైభవంగా వీరుల తిరుణాళ్లు

Satyam NEWS
మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో జరుగుతున్న వీరుల తిరుణాళ్లు, పల్నాడు ఉత్సవాలలో నేడు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. నేడు కారంపూడి పట్టణంలో కోడిపోరు నిర్వాహణ కార్యక్రమం జరుగుతున్నది....
Slider గుంటూరు

పల్నాడు ప్రాంతంలో వీరుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS
పల్నాడులో నేటి నుంచి వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్నాటి పౌరుషం, ప్రాభవానికి గుర్తుగా ఏటా ఐదు రోజులపాటు వీటిని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి....