సీఎం నరసరావుపేట పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ఏప్రిల్ 4న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్,...