కరోనాతో మృతి చెందిన పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్రెడ్డి కన్నుమూశారు. కరోనాకు చికిత్స తీసుకుంటూ ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాయలసీమ అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. గతంలో కడప...