వైసీపీ అధికార బలంతో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేసుకున్నది. కుప్పంలో చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని తలపడటానికి ముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబం లో పంచాయితీ...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడికి ఊహించని పరాజయం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సొంతం చేసుకున్నారు. పాతకాలపు నాయకులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు...
ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ మానసపుత్రిక రాజ్యాంగం, సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమీషన్ రాజ్యాంగ విధి అని అన్నారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల సందిగ్ధతకు...
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఎంతైనా అవసరమని, స్థానిక సంస్థలకు ఎన్నికలను యధాతధంగా నిర్వహించడానికి హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఒంగోలు...