పశుపతినాథ్ ఆలయంలో ఆఖరి కార్తీక మాసం పూజలు
ఏపీలోని ఉత్తరాంధ్రలోని విజయనగరంలో ప్రతిష్టించబడిన పశుపతి నాథ్ దేవాలయంలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు జరిగాయి. ఆఖరి సొమవారం సందర్భంగా.. దేవాలయంలో 20 మంది దంపతులచే ఆలయ మండపంలో రుద్రాభిషేకం జరిగింది....