తండ్రి ఆశయం మేరకు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట
ఉత్తరాదిలో పశుపతి నాథ్ గా కొలువై ఉన్న ఆ కేదారీశ్వరుడు దక్షిణాదిలోనూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. అదే ఉత్తరాంద్రలోని విజయనగరం ఎస్వీఎన్ నగర్ లోని పశుపతి నాథ్ దేవాలయం. సుమారు పదహారేళ్ల క్రితం ఈ స్పటిక...