పాకిస్తాన్ కు అమెరికా భారత్ సంయుక్త గ్రూప్ హెచ్చరిక
పఠాన్ కోట్ నిందితులపై తక్షణమే కేసు నమోదు చేయాలని భారత్, అమెరికాకు చెందిన అధికారుల బృందం పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఇప్పటికే చాలా ఆలశ్యమైనందున తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అమెరికా భారత్...