పిఆర్సి నివేదికను నిరసిస్తూ PRTU TS ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక జిల్లా...
పే రివిజన్ కమిషన్ (వేతన సవరణ కమిషన్) కు విలువ తగ్గిస్తున్నది ఎవరు? పీఆర్సీకి సారధ్యం వహిస్తున్నవారా? ఉద్యోగ సంఘాల వారా? రాష్ట్ర ప్రభుత్వమా? వేతన సవరణ కమిషన్ కు విలువ తగ్గిస్తున్నది కచ్చితంగా...
పీఆర్సీ గడువు పెంపు పై ఉద్యోగులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసినట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మచారి,...