పి సి.సి. కార్యదర్శిగా ఈడ్పుగంటి సుబ్బారావు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈడ్పుగంటి సుబ్బారావు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఈడ్పుగంటి సుబ్బారావు...