బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదో చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్నదళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ...
ఓటుకు నోటు కేసు మాదిరిగానే టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల మీ ప్రేమ ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసే వాడిని కాదన్నారు....
పిసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అయిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. మంజీరా డ్యామ్ సందర్శనకు...
రుణమాఫీ అంశంలో మంత్రిని ప్రశ్నిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడటం అన్యాయమని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లాలో వ్యవసాయం సంక్షోభం లోకి వెళ్లిపోయిందని,...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లోని 21,22వ వార్డు అభివృద్ధి పనులకు టి పిసిసి అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తన యంపి నిధులనుండి 20 లక్షల...
లాక్ డౌన్ సందర్భంగా వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న...