చేంజ్ పాలసీ:మాత్రలు వికటిస్తున్న పట్టించు కోరేం
జగిత్యాల జిల్లా ధర్మపురిలో నులి పురుగు నివారణ మాత్రలు వికటించి ఎనిమిదేళ్ల చిన్నారి సహస్ర మృతి చెందిన ఘటన మరవక ముందే మంగళవారం పెద్దపల్లి జిల్లాలో మాత్రలు వికటించి పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ...