పెండింగ్ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి
పెండింగ్ చలాన్లకు సంబంధించి జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని ప్రజలు వినియోగించుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల చివరి వరకు ఆన్లైన్ లో పెండింగ్...