కరోనా మృతులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సేవ
కరోనాతో మరణించిన వారికి ఎక్కడా కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగడం లేదు. మృతదేహన్ని చూడడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రావడంలేదు. అందరు ఉన్నా అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి....