పెట్రో ధరలు పెంచుతూ ఇంత కాలం జన జీవితాలతో ఆడుకున్న మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు దేశ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి శనివారం కల్వకుర్తి ఆర్డీవో కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ...