‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’: ఫరీదాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్ధులు
ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం కింద తెలంగాణ మరియు హర్యానా రెండు రాష్ట్రాల విద్యార్థులు పరస్పరం ఆయా రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అక్కడి సంస్కృతి, వంటకాలు మరియు జీవనశైలి గురించి తెలుసుకుంటున్నారు. కార్యక్రమంలో భాగంగా...