పోడు భూముల పట్టాల జారీకి చర్యలు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లు, ఎఫ్ఆర్వో లతో వీడియో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలుఇవ్వాలి,ఏకకాలంలో రుణమాఫీ చెయ్యాలని కోరుతూ ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండే బాల్లూరు గ్రామం లో సి పి ఎం పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి...
పోడు భూ సమస్యలు, భూమి క్రమబద్ధీకరణ అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి పోడు...
తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని దళిత బహుజన ఫ్రంట్ ,తెలంగాణ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు పి. శంకర్, జంగన్న లు ప్రభుత్వాన్ని...
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో జరుగుతున్న ఘటనలకు తమను బాధ్యలుగా చిత్రీకరించటం తగదని అటవీశాఖ స్పష్టం చేసింది. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూమిని స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే,...
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా...
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకూ పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు గురి చేయెద్దని ములుగు జిల్లా పరిషత్తు చైర్ మెన్ కుసుమ జగదీష్ ఆదేశించారు. తెరాస శ్రేణులు ప్రజల పక్షాన పోరాటం...