27.7 C
Hyderabad
March 29, 2024 04: 21 AM

Tag : Potireddypadu Head Regulator

Slider ప్రత్యేకం

రాయలసీమ ఎత్తిపోతలను అపెక్స్ కౌన్సిల్ లో ఎండగడతాం

Satyam NEWS
ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీ...
Slider నల్గొండ

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని, పోతిరెడ్డి రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపుదలను నిలిపివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం...
Slider నల్గొండ

తెలంగాణ నీటిని తీసుకెళ్లడం జగన్ దుర్మార్గం

Satyam NEWS
పోతిరెడ్డి పాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోవలని  ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ లోని క్యాంపు కార్యాలయం లో...
Slider నల్గొండ

దక్షిణ తెలంగాణ ను ఎడారి చేస్తారా?

Satyam NEWS
దక్షిణ తెలంగాణను ఎడారి చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకాలను తక్షణమే నిలుపుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్క వంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు....
Slider ముఖ్యంశాలు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపికి ఎదురుదెబ్బ

Satyam NEWS
పోతిరెడ్డి పాడు వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ పేట కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పోతిరెడ్డి పాడు వద్ద ఏపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై...
Slider ముఖ్యంశాలు

పోతిరెడ్డిపాడుపై పోరాటంలో బిజెపి విజయం

Satyam NEWS
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఏకపక్షంగా జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరడం బిజెపి తెలంగాణ విజయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం...
Slider ముఖ్యంశాలు

పోతిరెడ్డిపాడుపై ఏపి వివరణ కోరిన కృష్ణాబోర్డు

Satyam NEWS
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏపిని వివరణ కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
Slider

ఆంధ్రా జల దోపిడికి కేసీఆర్ బాధ్యత వహించాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచుకుంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నేడు హుజుర్ నగర్ పట్టణ...
Slider ఖమ్మం

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

Satyam NEWS
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టు లో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పోరాడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
Slider ముఖ్యంశాలు

అక్రమంగా ఒక్క చుక్క తరలించినా ఊరుకునేది లేదు

Satyam NEWS
రాయలసీమ కు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో నోట్ ను విడుదల చేశారు. ఏపీ...