శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటు ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ రోజు జిల్లా...
వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో...
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖల...
ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో...
జగిత్యాల జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని లిక్కర్ వ్యాపారులు కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించడం లేదని ప్రజావాణిలో బీరం రాజేష్ వ్యక్తి కలెక్టర్ కు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. కింగ్...
వనపర్తి జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం లో వనపర్తి మున్సిపాలిటీలో డిసిల్ దోపిడీ గురించి, డబ్బుల మాయం గురించి, రిజిస్టర్ కార్యాలయం గురించి వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాషకు వినతిపత్రం అందజేశామని...
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదుల పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం...
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలు తీసుకుంటున్న జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ పై ఒకరు దాడి చేశారని వనపర్తి రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ రావు చెప్పారు....
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయం లోని ప్రజావాణి హాలులో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ...
అన్ని మండలాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి...