34.2 C
Hyderabad
April 19, 2024 19: 39 PM

Tag : President of India

Slider జాతీయం

దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలని, వారి ఆనందాన్ని అవసరమైన...
Slider ప్రత్యేకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

Satyam NEWS
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో...
Slider కృష్ణ

28న ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన నాణెం ఆవిష్కరణ

Satyam NEWS
భారత సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100ల ఎన్టీఆర్‌ బొమ్మతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరుగుతుందని...
Slider ప్రత్యేకం

రాష్ట్రపతికి లేఖ: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న జగన్

Satyam NEWS
2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై జరుగుతున్న...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS
ఉగాది పండుగను పురస్కరించుకుని  సద్గురు రమేష్‌ జీ, గురుమా తదితరులు క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ)లో ప్రచారంలో భాగంగా  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో  కలుసుకున్నారు. విశ్వశాంతి కోసం...
Slider జాతీయం

పేదరికం లేని భారత దేశం మన స్వప్నం

Satyam NEWS
పేదరికం లేని, మధ్యతరగతి కూడా సంపదతో ఉండే భారతదేశాన్ని మనం తయారు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము అన్నారు. నేడు ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్రపతి ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు....
Slider ప్రత్యేకం

ప్రోటోకాల్ రచ్చ: రజనికి అందలం: రోజాకు అవమానం

Satyam NEWS
రాష్ట్రపతి ద్రౌపతిముర్ము రాష్ట్ర పర్యటన ప్రోటోకాల్ చిచ్చుకు కారణం అయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం ఒక చోట ఒక లాగా మరో చోట మరో లాగా ప్రవర్తించడంతో ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు...
Slider ముఖ్యంశాలు

4న విజయవాడకు రాష్ట్రపతి

Murali Krishna
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడకు రానున్నారు. అదే రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హాజరవుతారు. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు...
Slider జాతీయం

రాష్ట్రపతిని కించపరిచిన పశ్చిమబెంగాల్ మంత్రిని అరెస్టు చేయాలి

Satyam NEWS
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అఖిల గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కించపరిచే వ్యాఖ్యల అంశం తీవ్ర రూపం దాల్చింది. ఈ విషయమై హుగ్లీకి చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఈరోజు...
Slider జాతీయం

50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్

Satyam NEWS
దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ తో ప్రమాణ...