కేంద్రo,రాష్ట్రo లో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇరువురు ఎన్నికలకు ముందు కార్మిక లోకానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఏ ఒక్క...
ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించారు. కొత్త భవనంలో లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులకు సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. హాజరైన ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన...
దేశంలో రూ.75 విలువగల నాణెం చలామణి లోకి వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన నేపథ్యంలో దీనికి గుర్తుగా ఈ కొత్త నాణెం ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికారిక...
సీబీఐ కొత్త డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన మే 2024లో పదవీ...
జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం...
యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ...
” నేషన్ ఫస్ట్ ” నినాదంతో తొమ్మిది ఏళ్ల కిందట 2014లో దేశ భవిష్యత్ ను మార్చే మహోన్నత బాధ్యతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ భుజాన వేసుకున్నారు. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో మోదీ ..మోదీ అనే...
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, విశ్లేషకులు, పరిశీలకులుతో పాటు సామాన్యులు కూడా చెబుతున్నట్లుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును నమోదు చేసుకుంది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బిజెపి పరాజయం పాలైంది. ఈ రెండింటికీ సమాంతరంగా...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాయి. దేశవ్యాప్తంగా ఒక్క సారిగా రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. కర్నాటక లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని ముందు నుంచి ఊహిస్తున్నదే. కర్నాటకలో బీజేపీకి...
మే డే స్ఫూర్తితో దేశ ఐక్యతకు విగాథం కలిగించే మతోన్మాద, కార్మిక వర్గ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం హక్కులను, దేశాన్ని కాపాడుకోగలమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి...