మోడీ చేస్తున్న భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దామని, దేశ సమర్ధత, ఆర్ధిక విధానాలను నాశనం చేయడమే బీజేపీ అజెండా అని సాంస్కృతిక, సామాజిక విశ్లేషకురాలు దేవి అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ...
రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్...
విజయనగరం వీటీ ఆగ్రహారం నుంచీ అధికారులతో పాటు వీక్షించిన జిల్లా బీజేపీ నేతలు…! దేశ వ్యాప్తంగా ఈరోజు 554 రైల్వే స్టేషన్లను, 1500 రోడ్-ఓవర్-బ్రిడ్జి మరియు అండర్-పాస్ లను ప ప్రధాని నరేంద్ర మోడీ...
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో...
“ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం...
బీజేపీ సరికొత్త వ్యూహంతో తిరుగులేని విధంగా వరుసగా మూడోసారి గెలుపొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. గత 75 ఏళ్లలో ఏ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలలో 50 శాతం ఓట్లు పొందలేదు. కాంగ్రెస్ అత్యధికంగా...
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణలో వివిధ జిల్లాల్లో ని పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబాద్లోని లాలాపేట్ మున్సిపల్ గ్రౌండ్స్ లో కేంద్ర...
2024లో బిజెపి 350 సీట్లు పైన గెలవనున్నది మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారంనాడు సత్యసాయి జిల్లా పుట్టపర్తి...
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమేనని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు...
విశాఖ-కిరండోల్ ఎక్స్ప్రెస్కు ఎస్.కోటలో హాల్టు : ఎస్.కోట నియోజకవర్గానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వరాలు దేశ ప్రజలందరి సహకారంతో భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే దేశ ప్రధానమంత్రి ...