ఈ నెల 27న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాలలోని గౌరశెట్టి వెంకటయ్య మైదానంలో జరిగే బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాని...
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల...
తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
త్రిబుల్ తలాక్,మెహరం ఉచిత హాజ్ యాత్ర, మహిళా బిల్లు ల పై మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ మోర్చా మహిళా నాయకురాలు డాక్టర్ జాఫ్రిన్...
బీసీ ముఖ్యమంత్రి నినాదం పని చేస్తుందో లేదో కానీ తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొన్నది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ఈ కొత్త నినాదంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ మంగళవారం(17వ తేదీ) ఎల్.బి.స్టేడియంలో ఉన్నందున ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కులను మంగళవారం మూసివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, జగన్మోహన్ రెడ్డిని మందలించి పంపించినట్లు తెలిసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
అభివుద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కలవర పడుతున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ ప్రశ్నించారు. నిజామాబాదులో రేపు ప్రధాని...
పాలమూరు జిల్లా భూత్పూర్ లో పార్టీ భారీ బహిరంగ సభ….! తెలంగాణ రాష్ట్రానికి మరోమారు వస్తున్నారు… ప్రధాని మోడీ. అక్టోబర్ ఫస్ట్ న రాష్ట్రంలో ని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో పార్టీ...
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్...