పెరిగిన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందని టీయూవీ నోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ డిర్క్ స్టెన్క్యాంప్ అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద జర్మనీ కంపెనీల చీఫ్...
ఒకప్పుడు మనదేశంలో చిరుతపులులు చాలా పెద్దసంఖ్యలో ఉండేవి. సింహాలు, ఏనుగులు, పులులు వంటి పెద్ద జంతువులతో పాటు అనేక పరిమాణాల్లో, ఆకృతుల్లో,వివిధ జీవలక్షణాలతో కోట్లాది జీవరాసులు ఉండేవి. అవి చాలా వరకూ అంతరించిపోయాయి. ఉన్న...
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వాడి తీవ్రత తగ్గడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ సభ్యులు సమర్పించిన ప్రివిలేజ్ నోటీసులపై రాహుల్...
ఎయిర్ ఇండియా-ఎయిర్బస్ భాగస్వామ్య ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎయిర్బస్తో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకున్నామని చెప్పారు. ఎయిర్బస్...
త్రిపురలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బీజేపీ ప్రభుత్వం త్రిపురను హింస నుంచి విముక్తం చేసిందని అన్నారు. ఇంతకుముందు త్రిపురలో జెండా ఎగురవేసే హక్కు ఒక పార్టీకి మాత్రమే ఉండేదని, ప్రతి...
ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా కొత్త హౌస్ ఫారిన్ రిలేషన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా భారత్-అమెరికా సంబంధాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాల విస్తరణను కమిటీ...
ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం లోక్సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా లోక్సభలో...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) అధినేత టెడ్రోస్ అథనామ్ ఆ మధ్య మన గుజరాత్ వచ్చారు. అది…జామ్ నగర్ లో ‘సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనం’ నిర్మాణానికి...
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం అని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...