24.7 C
Hyderabad
March 29, 2024 06: 18 AM

Tag : Private Hospitals

Slider ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మరో సూది మందు మర్డర్

Satyam NEWS
ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతున్నదో ఏమో కానీ సూది మందుతో మర్డర్లు చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని  బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ (48‌) అనే తాపీ...
Slider ఖమ్మం

లిఫ్ట్ వచ్చిందనుకుని… డోరు తీసి…..

Satyam NEWS
ఖమ్మం జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రిలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. ఆసుపత్రిలో ఉన్న లిఫ్టు రాకముందే డోరు తెరిచి కాలు వేయడంతో ఆ మహిళ మృతి...
Slider కడప

పేదలను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్

Satyam NEWS
కడప నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ మరియు ల్యాబ్ వారు పేద ప్రజల దగ్గర నిలుపుదోపిడీ చేస్తున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటపాటి లక్షుమయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల...
Slider కృష్ణ

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS
విజయవాడ లో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి ఏలూరుజిల్లా లింగపాలెం మండలం బాధరాల గ్రామానికి చెందిన నందిపాము రఘుమ్మ 50 మృతి చెందింది. 13వ తేదీన లివర్ కు దెబ్బ తగలడంతో ఆమెను...
Slider గుంటూరు

ప్రయివేటు ఆసుపత్రుల టేకోవర్ కు నవతరం పార్టీ సుప్రీం లో ‘పిల్’

Satyam NEWS
ప్రయివేటు హాస్పిటల్స్ ను ప్రభుత్వ ఆసుపత్రులుగా మార్చాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు  స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రయివేటు,...
Slider ముఖ్యంశాలు

కరోనా చికిత్సకు ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు

Satyam NEWS
కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. పట్టణ...
Slider గుంటూరు

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS
ప్రయివేటు హాస్పిటల్స్ ను గవర్నమెంట్ హాస్పిటల్స్ గా మార్చాలని కోరుతూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి  గురువారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు...
Slider గుంటూరు

ప్రైవేట్ హాస్పటల్స్ పై ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాలను విచారణ పేరుతో అనునిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. కరోనా క్లిష్ట సమయంలో హాస్పటల్స్ యాజమాన్యాలను అధికారులు వేధింపులకు...
Slider విజయనగరం

ప్ల‌యింగ్ స్క్వాడ్ దాడులు ప్రైవేటు హాస్ప‌ట‌ల్ పై కేసు….!

Satyam NEWS
నిన్న కాక మొన్న జిల్లా కేంద్ర హాస్ప‌ట‌ల్ లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా విఫ‌లైమ‌న కార‌ణంగా న‌లుగురు మృతి చెందిన ఘ‌టన సంచ‌ల‌న‌మే అయ్యింది.స్వ‌య‌నా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగ‌డంతో ఆ మ‌ర్నాడే కేంద్ర హాస్ప‌ట‌ల్...
Slider గుంటూరు

ఫీజులు గుంజుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్య

Satyam NEWS
అధిక మొత్తంలో కరోనా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాని MIM పార్టీ, బీసీ సంఘం, మాల మహానాడు, BSP డిమాండ్ చేశాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నేడు...