బంగారు తెలంగాణ అంటూ చెప్పుకునే టిఆర్ఎస్ ప్రభుత్వమే అతిధి అధ్యాపకున్ని హత్య చేసిందని తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెల్దండ మండలం బొల్లంపల్లిలో...
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకి ఇచ్చే రెండు వేల నగదు,25 కేజీల బియ్యం సహాయం పూర్తి స్థాయిలో ప్రైవేట్ టీచర్లకు జులై నెల పూర్తి అవుతున్నా ఇంత వరకు సహాయం అందలేదని తెలంగాణ ప్రైవేట్...
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25...
తెలంగాణ లో మరో చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నాగర్జునసాగర్ హిల్ కాలనీ లో రవి (30) అనే చిరుద్యోగి ఈ పని చేశాడు. వృత్తిరీత్యా డివైన్ మెర్సీ స్కూల్లో టీచర్ గా...
కరోనా భయంలో పాఠశాలలు మళ్లీ మూతపడటంతో ప్రయివేటు టీచర్లు ఉపాధికి దూరం అయ్యారని సామాజిక ప్రజాస్వామిక వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ములుగు జిల్లా కేంద్రంలో నేడు సామాజిక ప్రజాస్వామిక వేదిక జిల్లా స్థాయి...
ప్రైవేట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ ఎమ్ కళాశాలలో ...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మదర్స్ ల్యాప్ ప్రై వెట్ స్కూల్ యాజమాన్యం ఒక నిరుద్యోగిని మానసికంగా వేధిస్తున్నారు. పేరు బిజ్జ శివ కృష్ణా కొల్లాపూర్..గత 5యేండ్ల నుండి పాఠశాలలో ...
కరోనా లాక్డౌన్ సందర్భంగా తొమ్మిది నెలల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవన ప్రమాణం దెబ్బతిన్నదని వేతనాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు నేడు మహా...
సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓల్డ్ సఫిల్ గూడ లోని పి.బి.డి.ఏ.వి మోడల్ స్కూల్ టీచర్లు గత ఆరు నెలలనుండి జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. పి.బి.డి.ఏ.వి స్కూలు, డి .ఏ .వి. సెంట్రల్ మేనేజ్...
కరోనా మహమ్మారి ప్రైవేట్ ఉద్యోగులను రోడ్డున పడేసింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో బోధించే లెక్చరర్లు, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విద్యాసంస్థలు మూత పడటంతో జీతాలు లేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యల బాట...