ఈటమార్పురం శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కి పుష్పయాగం
సుగంధభరిత పుష్పపరిమళాలతో అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని మట్లి రాజుల కాలంలో నిర్మితమైన ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఈటమార్పురం శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పరి సరాలు విరజల్లాయి. పూజారులు, అనధికారులు, భక్తుల...