28.7 C
Hyderabad
April 20, 2024 06: 33 AM

Tag : Raghuramakrishnam Raju MP

Slider ప్రత్యేకం

వైయస్ వివేకా హత్య కు సూత్రధారులు జగన్ రెడ్డి, భారతి: రఘు రామ కృష్ణంరాజు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల  ప్రమేయం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ...
Slider ప్రత్యేకం

గులకరాయి డ్రామాతో అడ్డంగా దొరికేసిన జగన్ రెడ్డి

Satyam NEWS
కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సరదాగా, చిలిపిగా  తనపై...
Slider ప్రత్యేకం

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

Satyam NEWS
రానున్న ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే  ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ...
Slider ముఖ్యంశాలు

జగన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్న సీ ఓవర్ సర్వే

Satyam NEWS
దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు.  లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ...
Slider ప్రత్యేకం

షర్మిల కాంగ్రెస్ లో చేరితే… జగన్ మఠాష్

Satyam NEWS
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైకాపాకు  ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ...
Slider నెల్లూరు

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ లో కొంతమంది వ్యక్తులు కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. శాండ్, క్వార్జ్, మైకా మైనింగ్ లైసెన్సులు...
Slider ప్రత్యేకం

ఈ ముఖ్యమంత్రి ధన దాహం బకాసురుని ఆకలి వంటిది

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనం దాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలపొందని  నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  రఘురామకృష్ణంరాజు  విరుచుకుపడ్డారు. అరువు కోసం జగన్మోహన్ రెడ్డి ...
Slider ప్రత్యేకం

ఒకడు పోయాడు…. మరొకడు పోతాడు

Satyam NEWS
తనపై అక్రమ కేసులు బనాయించి, లాకప్ లో హింసించడానికి కారణమైన ఒకడు పోయాడు… మరొకడు త్వరలో పోతాడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు....
Slider ముఖ్యంశాలు

దొంగ ఓట్ల పైనే ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS
జగనే ఎందుకు కావాలని ప్రశ్నించిన వ్యక్తిని వైకాపా నేతలు  చితకబాది  జైల్లో పెట్టిన వైనం దొంగ ఓట్లపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారపడి ఉందని,   ప్రజలు తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం మా పార్టీ...
Slider ప్రత్యేకం

జగన్ అక్రమాస్తుల కేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం..!

Satyam NEWS
ఒక వైపు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో వివరిస్తూ వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా ఇప్పుడు మరో కేసు జగన్ మెడకు చుట్టుకుంటున్నది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు...