35.2 C
Hyderabad
April 20, 2024 15: 14 PM

Tag : Raghuramakrishnam Raju MP

Slider ప్రత్యేకం

జగన్ గారూ, ఆ 40 వేల కోట్లూ ఏమయ్యాయో ప్రజలకు చెప్పండి

Satyam NEWS
రాష్ట్ర ఖజానా నుంచి 40 వేల కోట్ల రూపాయలు మాయం కావడంపై ముఖ్య ఎకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున రాసిన లేఖ కు తక్షణమే సమాధానం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు...
Slider ముఖ్యంశాలు

హైకోర్టు వ్యాఖ్యల దృష్ట్యా సజ్జలను ఏదో ఒక పదవికి పరిమితం చేయండి

Satyam NEWS
అటు పార్టీ పదవి, ఇటు ప్రభుత్వ సలహాదారుడి పదవి లో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తే గౌరవంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు...
Slider ప్రత్యేకం

మద్యం ఉద్యోగుల్ని దోచుకుంటున్న రెడ్డి ఎంటర్ ప్రైజెస్

Satyam NEWS
ఏపిలో మద్యం పాలసీని మార్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించిన తదుపరి పరిణామలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వం తరపున మద్యం షాపులు...
Slider ప్రత్యేకం

త్రిబుల్ ఆర్ కొత్త సీరీస్: రైతు బకాయిలు చెల్లించు జగనూ

Satyam NEWS
వరుస లేఖలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేటి నుంచి మరో కొత్త సీరీస్ ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆయన కొత్త సీరీస్ లో...
Slider ప్రత్యేకం

సోషల్ మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
ఏపిలో పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఏడేళ్ల కిందట రద్దు చేసిన ఐటి చట్టం 66(ఏ) ప్రకారం కూడా ఇంకా...
Slider ప్రత్యేకం

ప్రభుత్వ సలహాదారుడు పార్టీ విషయాలు పర్యవేక్షించవచ్చా?

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ప్రశ్న వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు...
Slider ప్రత్యేకం

D Day July 8th :న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బెయిలు రద్దు కేసు ఏమవుతుంది ? అనే అంశంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ నెలకొని ఉంది. బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై 8 న ఏం...
Slider ప్రత్యేకం

త్రిబుల్ ఆర్ లేఖ: పేద కూలీల పొట్టకొట్టిన కొత్త ఇసుక పాలసీ

Satyam NEWS
రెండేళ్లలో మూడు సార్లు మార్చిన ఇసుక పాలసీ ఆంధ్రప్రదేశ్ లో కూలి చేసుకుని బతికే పేదవారి జీవితానికి తీవ్ర విఘాతం కలిగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఇసుక...
Slider ప్రత్యేకం

కష్టపడి పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా?

Satyam NEWS
సంక్షేమం సాకు చెప్పి సొంత పేరుతో పథకాలు పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్న అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ...
Slider ముఖ్యంశాలు

మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ దీక్షకు రఘురామ మద్దతు

Satyam NEWS
ఏపీలో బాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ ప్రముఖ న్యాయవాది, మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ చేస్తున్న ఆకాంక్ష దీక్ష కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు సంఘీభావం...