రాష్ట్ర ఖజానా నుంచి 40 వేల కోట్ల రూపాయలు మాయం కావడంపై ముఖ్య ఎకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున రాసిన లేఖ కు తక్షణమే సమాధానం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు...
అటు పార్టీ పదవి, ఇటు ప్రభుత్వ సలహాదారుడి పదవి లో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తే గౌరవంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు...
ఏపిలో మద్యం పాలసీని మార్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించిన తదుపరి పరిణామలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వం తరపున మద్యం షాపులు...
వరుస లేఖలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేటి నుంచి మరో కొత్త సీరీస్ ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆయన కొత్త సీరీస్ లో...
ఏపిలో పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఏడేళ్ల కిందట రద్దు చేసిన ఐటి చట్టం 66(ఏ) ప్రకారం కూడా ఇంకా...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ప్రశ్న వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బెయిలు రద్దు కేసు ఏమవుతుంది ? అనే అంశంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ నెలకొని ఉంది. బెయిల్ రద్దు పిటిషన్ మీద జూలై 8 న ఏం...
రెండేళ్లలో మూడు సార్లు మార్చిన ఇసుక పాలసీ ఆంధ్రప్రదేశ్ లో కూలి చేసుకుని బతికే పేదవారి జీవితానికి తీవ్ర విఘాతం కలిగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఇసుక...
సంక్షేమం సాకు చెప్పి సొంత పేరుతో పథకాలు పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్న అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ...
ఏపీలో బాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ ప్రముఖ న్యాయవాది, మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ చేస్తున్న ఆకాంక్ష దీక్ష కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు సంఘీభావం...