35.2 C
Hyderabad
April 20, 2024 17: 01 PM

Tag : Rajanna Sircilla Dist

Slider కరీంనగర్

ఏసీబీ వలలో వేములవాడ మున్సిపల్ కమిషనర్

Murali Krishna
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో  అధికారి చిక్కాడు.  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ...
Slider కరీంనగర్

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏమిటో కరెక్టుగా చెప్పగలరా?

Satyam NEWS
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏమిటో కరెక్టుగా చెప్పగలరా? మినీ ట్యాంక్ బండ్ లాంటి విహార స్థలం అనుకుంటున్నారా? కచ్చితంగా తప్పే. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్. నిజం…. నిజంగా ఇది కలెక్టరేటే. ఇటీవలే...
Slider కరీంనగర్

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్

Satyam NEWS
త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ …. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టిన ఘటన పై జిల్లా కలెక్టర్ ...
Slider కరీంనగర్

లంచం తీసుకునే దరిద్రులారా ఈ తాళిబొట్టు తీసుకుని పని చేయండి

Satyam NEWS
ఈ మాటలు చెప్పడమే కాదు ఒక మహిళ తన తాళిబొట్టును రెవెన్యూ అధికారులకు ఇచ్చి తన పని చేయమని బతిమాలుకున్నది. ఈ లంచగొండులు దేశం మొత్తం ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ప్రత్యేకంగా...
Slider కరీంనగర్

లాక్ డౌన్ సమయంలో తిరగవద్దు అంటే వింటారా? వినరు…అందుకే…

Satyam NEWS
అమ్మా అయ్యా అంటూ బతిమాలి చెబితే వింటారా? వినరు గాక వినరు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నామని చెబుతుంటే మాకేం కాదులే… కరోనా మాకు రాదులే… అంటూ విచ్చలవిడిగా రోడ్లపైకి...
Slider కరీంనగర్

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై మరింత కఠిన చర్యలు

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఏడవరోజు పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే సిరిసిల్లా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేసి లాక్ డౌన్ పర్యవేక్షించారు. ఈ...
Slider ప్రత్యేకం

భూ సేకరణలో కోర్టు ధిక్కరణపై ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌ భూసేకరణ వ్యవహారంలో ఇద్దరు కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.  కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న...
Slider కరీంనగర్

మొక్కలు నాటిన రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ

Satyam NEWS
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే నేడు మొక్కలు నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్పీ...