సూర్యాపేట జిల్లాలో అక్రమంగా వాహనాల ద్వారా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పిడిఎస్ రేషన్...
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పక్కదారిపడుతున్నాయి. పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పలు మిల్లుల్లో రీసైక్లింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. ...
పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు రట్టు చేశారు. బాపట్ల జిల్లా పరుచూరు మండలం నూతలపాడు గ్రామం నుండి...
రాజకీయాల కోసం తమపై విమర్శలు చేస్తున్నారని మిల్లర్లు ఖండించిన కొద్ది సేపటికే కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా పౌర సరఫరాల అధికారిని సస్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల...
రేషన్ రీసైకిలింగ్ వ్యాపారం చేసే మిల్లర్లు తెగించేస్తున్నారు. వారి వ్యాపారం కోసం ఎంతకైనా తెగించేందుకు వెనకాడడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎల్లికల్ రహదారిలో ఉన్న శ్రీనిధి రైస్ మిల్ యజమాన్యం...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ (పీడీఎస్) బియ్యంను బిచ్కుంద ఎస్ఐ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ అర్ధరాత్రి...
గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి నరసరావుపేట మండలం, రావిపాడు గ్రామ శివారు లోని స్వప్న రైస్ ట్రేడర్స్ రైస్...
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో పేదవాడి బియ్యానికి మారు బేరగాళ్ళు ఎక్కువయ్యారు. అక్రమ వ్యాపారాన్ని అనువుగా మార్చుకొని, నిత్యం బియ్యాన్ని అక్రమ వ్యాపారుల మిల్లులకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ద్విచక్ర వాహనం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడుతుండటం చర్చనీయాంశం అయింది. దీనిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తుండటంతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పరిస్థితి కుడితిలో...
హైదరాబాద్ నుండి కర్ణాటక రాష్ట్రానికి రేషన్ బియ్యం తరలిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండల్ ముత్తంగి శివారు రింగ్ రోడ్డు దగ్గర శుక్రవారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న...