తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వైతాళికులను ఘనంగా స్మరించుకుంటుంది, అందులో భాగంగా నేడు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ...
హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాథ్ “ఊహలకే ఊపిరొస్తే” కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 31న జరగనున్నది. శ్రీ శోభకృత్ ఉగాది సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ పాతనగర...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వేపలసింగారం గ్రామ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి మహిళా విశిష్ట కీర్తి పురస్కారం 2023 అవార్డును అందుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాదు నగరంలోని రవీంద్ర భారతిలో తార...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 107వ కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి, అంతకుముందే జలద్రుశ్యం వద్ద 15 అడుగుల...
దేశం ఆర్ధికంగా పతనం అంచున ఉన్న సమయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టి సరళీకృత విధానాల ద్వారా దేశానికి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకువచ్చిన ధీరోదాత్తుడు మన పి వి నరసింహారావు అని తెలంగాణ భాషా సాంస్కృతిక...
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడమి, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వెలువడిన “కాలాతీతుడు” కవిత్వ సంకలనంలో బహుమతి...
తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన సమావేశంలో ఎంపిపి...
హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 281 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంజారా సాంస్కృతిక సంబరాలు, మహాబోగ్ బందరో సేవాలాల్ మహరాజ్ జాతీయ పురస్కారం...