ఈనెల 21 నుంచి పాఠశాలలు తెరిస్తే పిల్లల్ని పంపుతారా? ఎలా పంపుతాం? చూస్తూ చూస్తూ పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టలేం కదా. కరోనా టీకా మందు వస్తేనే పాఠశాలకు తమ పిల్లలను పంపుతాం అని నిక్కచ్చిగా...
సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా విద్యాసంస్థలను రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత...