రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై పదహారేళ్ల బాలిక మందరి గాయత్రి అనుమానాస్పద రీతిలో శవం లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి...
విజయనగరం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్ది హాస్పటల్ పాలయ్యాడు. జిల్లాలోని కొప్పెర్ల లో ఉన్న బాలయోగి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జియ్యమ్మవలసకు చెందిన ఓ బిడ్డ..చదువుతున్నాడు. గత రాత్రి భోజన సమయంలో ...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గురు కుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అభినయ్ 4రోజులు గా జ్వరంతో...
రేపటి నుండి డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు వసతి కల్పించాలని విద్యార్థులు గత రెండు రోజులుగా కళాశాల,వసతి గృహ ఇన్ఛార్జ్...
సంచార జాతులకు చెందిన వీరభద్ర యులకు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కె శివకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని పద్మశాలి...