భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్ లతో వీడియో సమావేశం నిర్వహించి...
దళితులకు కేటాయించిన ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ చేస్తూ కొందరు రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పేద రైతులు అవసరార్థం అమ్ముకున్న ఎసైన్డ్ భూములను ధనికులు...
ప్రముఖ బాలివుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు, నటుడు అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్య రాయ్ తరచుగా ఇలాంటి...
ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ జీవో 747 జారీ చేసింది. కొత్తగా...
మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడిగా సుధాకర్ తన ప్రత్యర్థి సంతోష్ కుమార్ పై 37 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా వి. రామకృష్ణా రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్.రాజేశ్వర్ రెడ్డి,...
ఆర్ధిక సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు కానీ పేదవాడి భూమికి మాత్రం భద్రత కల్పించలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లో ఒక పేదవాడి భూమిని వేరే పేరుతో...
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉపక్రమించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వీఆర్వో లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసేందుకు కూడా సిద్ధం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది....
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఉన్న రాజీవ్ గృహకల్ప కబ్జాల మయంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. స్థానిక నాయకులు వారికి వత్తాసు...